Thursday, 8 September 2022

విరాట్ కోహ్లి సెంచరీ.. అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఎట్టకేలకు శతక్కొట్టాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లోనే 122 రన్స్ చేసి భారత్‌ను గెలిపించాడు. ఈ సందర్భంగా అనుష్క శర్మ (Anushka Sharma) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/dUaBgJ2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...