Monday, 26 September 2022

లాయర్లే బౌన్సర్లయ్యారు.. మనీ లాండరింగ్ కేసులో స్టార్ హీరోయిన్‌కు బెయిల్

రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) సోమవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా జాక్వెలిన్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కోర్టు విచారణకు జాక్వెలిన్.. నలుపు రంగు ప్యాంట్, తెలుపు షర్ట్‌లో లాయర్ వేషధారణలో వెళ్లారు. తనను ఎవ్వరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు ఆమె ఇలా చేశారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/bMrxzkQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...