సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు (Krishnam Raju)సంస్మరణ సభను పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఆయన స్వగహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ (Prabhas) సహా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. భారీ సంఖ్యలు అభిమానులు హాజరయ్యారు. అభిమాన హీరోని చూడటానికి ఫ్యాన్స్ లోపలికి రావటానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. అయితే పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి.. అక్కడున్న వారిని చెదరగొట్టారు. 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరులో..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/GkZb56E
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment