తమిళ టీవీ సీరియల్ నటి లక్ష్మీ వాసుదేవన్ (Lakshmi Vasudevan) సైబర్ నేరగాళ్ల వేధింపులకు గురయ్యారు. తన తల్లి సెల్కు వచ్చిన మెసెజ్కు క్లిక్ చేయడంతో.. ఓ యాప్ డౌన్లోడ్ అయింది. ఆ తరువాత డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులు పెడుతూ.. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్, బంధువులకు పంపించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/c1TMzg2
v
No comments:
Post a Comment