Tuesday, 30 August 2022

సాయి ధరమ్ తేజ్ తాగేసి వచ్చి మాట్లాడాడా..? టెన్షన్ పడిన వరుణ్ తేజ్, వైష్ణవ్

రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. సెప్టెంబర్ 2న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/cY4M9UX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...