చియాన్ విక్రమ్ (chiyaan vikram) కోబ్రా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఇందులో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి( srinidhi shetty) మృణాళిని రవి, మీనాక్షిలు నటించారు. ఆగస్ట్ 31న కోబ్రా చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో హైద్రాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరోయిన్లు విక్రమ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ క్రమంలో విక్రమ్ స్టేజ్ మీద నుంచి లేచి వెళ్లబోయాడు. శ్రీనిధి, మృణాళిని, మీనాక్షిలు విక్రమ్ సెట్లో చేసే అల్లరి గురించి చెప్పుకొచ్చారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9aJ1flP
v
No comments:
Post a Comment