హీరోయిన్గా హిందీ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) తెలుగులో రెండు సినిమాలను చేశారు. అందులో మహేష్ (Mahesh Babu)తో చేసిన సినిమా వంశీ. ఈ సినిమా సమయంలో మహేష్తో ఆమె ప్రేమలో పడ్డారు. ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నమత్రా శిరోద్కర్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్లాన్స్.. మంజులతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/rhWg8Pd
v
No comments:
Post a Comment