రీసెంట్గా విక్రమ్ (Vikram) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఎంజాయ్ చేస్తోన్న యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan)కు తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు కోర్టు నోటీసులు పంపిందనే వార్తలు మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఎందుకు తమిళనాడు ప్రభుత్వం కమల్ హాసన్కు నోటీసులు పంపింది అనే వివరాల్లోకి వెళితే...చెన్నైలో రెండో దశ మెట్రో (Metro) పనులు జరుగుతున్నాయి. అందులో ఆళ్వార్ పేటలోని కమల్ హాసన్ ఇంటి నుంచే మెట్రో వెళుతుంది. స్టేషన్ నిర్మాణం కోసం...
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/fZmnOSq
v
No comments:
Post a Comment