రాకింగ్ స్టార్ యష్ (Yash), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ KGF 2 . అంచనాలకు మించి KGF 2 బాక్సాఫీస్ను షేక్ చేసింది. యష్ పాన్ ఇండియా హీరోగా.. పాన్ ఇండియా డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ నెక్ట్స్ రేంజ్కు చేరుకున్నారు. ఏప్రిల్ 14న రిలీజైన ఈ సినిమా రూ.1201 కోట్ల రూపాయలను రాబట్టుకుంది. అయితే ఏరియాల వారీగా ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/VhOF8Xa
v
No comments:
Post a Comment