నాని కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే.. సుందరానికీ!’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నజ్రియా నజీమ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, ఎంటర్టైనింగ్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం రూ.30 కోట్ల మేరకు వసూళ్లను సాధించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.24 కోట్ల మేరకు బిజినెస్ జరుపుకుందీ చిత్రం. మరి తొలి రోజున ‘అంటే.. సుందరానికీ!’ ఏ మేరకు వసూళ్లను సాధిచిందనే వివరాల్లోకి వెళితే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/6BTxdXJ
v
No comments:
Post a Comment