క్షణం, ఎవరు, గూఢచారి చిత్రాల తర్వాత అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో సోనీ పిక్చర్స్, ఎ ప్లస్ ఎస్ మూవీస్ వారితో పాటు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మేజర్ చిత్నాన్ని సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) నిర్మాతగా రూపొందించారు. మరింతకీ ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత.. సినిమా హిట్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలనే వివరాలను పరిశీలిస్తే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/L3DIdv9
v
No comments:
Post a Comment