క్షణం, ఎవరు, గూఢచారి చిత్రాల తర్వాత అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో సోనీ పిక్చర్స్, ఎ ప్లస్ ఎస్ మూవీస్ వారితో పాటు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మేజర్ చిత్నాన్ని సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) నిర్మాతగా రూపొందించారు. మరింతకీ ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత.. సినిమా హిట్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలనే వివరాలను పరిశీలిస్తే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/L3DIdv9
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment