‘యువత’ సినిమాతో డైరెక్టర్గా జర్నీని స్టార్ట్ చేసి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్తో ‘సర్కారు వారి పాట’ను తెరకెక్కించిన వ్యక్తి పరశురామ్ పెట్ల. మే 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పరశురామ్ ‘సర్కారు వారి పాట’ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/qRtXwmV
v
No comments:
Post a Comment