రీసెంట్గా ఉర్ఫి జావెద్ త్రీ మిలియన్ క్లబ్ అనే పేరుతో పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి తన సన్నిహితులందరినీ పిలుచుకుంది. పూనమ్ పాండే, రాఖీ సావంత్ తదితరులు సహా పలువురు పార్టీకి హాజరయ్యారు. అయితే రాఖీ సావంత్ - ఉర్ఫి జావెద్ మాత్రం సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారారు. అందుకు కారణం వారిద్దరూ కెమెరాల ముందు ముద్దులు పెట్టుకున్నారు. ఆ కిస్సింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/U3sdAES
v
No comments:
Post a Comment