Friday, 22 April 2022

Acharya: మహేష్ బాబు 'పాద ఘట్టం'.. ఇది థ్రిల్లింగ్ మూమెంట్ అంటున్న చిరంజీవి

కొరటాల శివ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక 'ఆచార్య' సినిమా కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ డైరెక్టర్ కొరటాల శివ, హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ తమ తమ సోషల్ మీడియా హాండిల్స్‌లో మెసేజెస్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసి అటు మెగా అభిమాన లోకం, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/i4IXODs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...