ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘’ బాలీవుడ్కి వెళ్లబోతోంది. ఇటీవల హిందీలో డబ్ చేసిన తెలుగు సినిమాలు యూట్యూబ్లో కోట్లాది వ్యూస్ సాధిస్తూ రికార్డులు నెలకొల్పుతున్నాయి. దీంతో బాలీవుడ్ మేకర్స్ టాలీవుడ్పై కన్నేశారు. ఈ క్రమంలోనే 15ఏళ్ల క్రితం వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. Also Read: ఈ నేపథ్యంలోనే ‘ఊసరవెల్లి’ సినిమాను కూడా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. , జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేకపోయింది. అయితే నటుడిగా ఎన్టీఆర్ను మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. ఈ సినిమాను బెంగాలీలో రీమేక్ చేస్తే అక్కడా పరాజయం పాలైంది. దీంతో ఈ కథకు అనేక మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. టిప్స్ సంస్థ సంస్థ నిర్మించబోయే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o1veGi
v
No comments:
Post a Comment