Friday, 27 November 2020

బాలీవుడ్‌కి వెళ్తున్న ఎన్టీఆర్ సినిమా.. అక్కడైనా మెప్పిస్తుందా?

ఎన్టీఆర్, సురేందర్‌ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘’ బాలీవుడ్‌కి వెళ్లబోతోంది. ఇటీవల హిందీలో డబ్ చేసిన తెలుగు సినిమాలు యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ సాధిస్తూ రికార్డులు నెలకొల్పుతున్నాయి. దీంతో బాలీవుడ్ మేకర్స్ టాలీవుడ్‌పై కన్నేశారు. ఈ క్రమంలోనే 15ఏళ్ల క్రితం వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. Also Read: ఈ నేపథ్యంలోనే ‘ఊసరవెల్లి’ సినిమాను కూడా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. , జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. అయితే నటుడిగా ఎన్టీఆర్‌ను మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. ఈ సినిమాను బెంగాలీలో రీమేక్ చేస్తే అక్కడా పరాజయం పాలైంది. దీంతో ఈ కథకు అనేక మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. టిప్స్ సంస్థ సంస్థ నిర్మించబోయే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o1veGi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...