సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు భలే క్రేజ్ ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్లపై యూనిట్లు అధికారికంగా ప్రకటించకపోయినా సోషల్మీడియాలో మాత్రం పుకార్లు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మహేష్బాబు నటిస్తున్న ‘’కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఈ సినిమా నటించనుందన్నదే ఆ వార్త. ‘సర్కారువారిపాట’ చిత్రంలో అనుష్క శెట్టి ఓ బ్యాంక్ ఆఫీసర్ రోల్లో కనిపించనుందట. కథకు కీలకంగా ఉండే ఈ పాత్రకు అనుష్క అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతానికి ఇది ప్రచారం మాత్రమే.. యూనిట్ అధికారికంగా ప్రకటిస్తేనే ఇది నిజమయ్యే అవకాశాలున్నాయి. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖలేజా’లో , అనుష్క జంటగా నటించిన సంగతి తెలిసిందే. అయితే వెండితెరపై వీరి జోడీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ‘సర్కారు వారి పాట’ హీరోయిన్గా మహానటి కీర్తి సురేష్ను ఎంపిక చేశారు. రెగ్యులర్ షూటింగ్ కోసం యూనిట్ త్వరలోనే అమెరికాకు వెళ్లనుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kMAw6I
v
No comments:
Post a Comment