బాలీవుడ్ ప్రముఖ నటి కన్నువూశారు. అలనాటి అందాల నటి నవాబ్ బానూ ( నిమ్మి) గుండెపోటుతో ఆస్పత్రిలో మరణించారు. బానూకు బుధవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె ఇంట్లోనే కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం ఆమెకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 87 ఏళ్లు. 1950, 1960 దశకంలో పలు చిత్రాల్లో నటించిన ఆమె.. మంచి నటిగా గుర్తింపు సాధించారు. 1949లో రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన బర్సాత్ సినిమాతో నిమ్మీ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నిమ్మి .. రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ వంటి స్టార్స్ తో కలిసి పని చేశారు. ప్రముఖ రైటర్ అలీ రాజాని వివాహం చేసుకున్నారు. ఆయన 2007లోనే కన్నుమూశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39gjGYd
v
No comments:
Post a Comment