సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉండే బాలీవుడ్ హీరోయిన్ . తన కామెంట్స్తో టాప్ స్టార్స్ను కూడా వివాదాల్లోకి లాగే ఈ భామ నటిగానే అదే స్థాయిలో పేరు తెచ్చుకుంది. చాలెజింగ్ రోల్స్లో నటిస్తూ బాలీవుడ్ బెస్ట్ హీరోయిన్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేదుకు రెడీ అవుతున్న ఈ బ్యూటీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బయోపిక్గా తెరకెక్కుతున్న పంగా సినిమాలో కంగనా ఒకప్పటి మహిళా కబడ్డీ ఛాంపియన్ జయ నిగమ్ పాత్రను పోషిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్క మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా కంగనా నటన మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసింది. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కంగనా మీడియాతో మాట్లాడింది. Also Read: `గతంలో నాకు పెళ్లి మీద అంత మంచి అభిప్రాయం లేదు. అందుకే అసలు జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యా.. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మారిపోయింది. అందుకు కారణంగా పంగా దర్శకురాలు అశ్వినీ అయ్యర్, ఆమె భర్త నితేష్ తివారి. ఎంతో అన్యోన్యంగా ఉండే వారిని చూసిన తరువాత పెళ్లి మీద నా అభిప్రాయం మారింది. అందుకే త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా` అంటూ తాను పెళ్లి రెడీ అవుతున్నట్టుగా హింట్ ఇచ్చింది కంగనా. పంగాలో రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించిన కంగనా.. ఈ సినిమాతో పాటు జయలలిత బయోపిక్గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ తలైవీలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు థాకడ్ అనే యాక్షన్ థ్రిల్లర్లోనూ నటిస్తోంది ఈ బ్యూటీ. వీటితో పాటు తన బయోపిక్ను తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది కంగనా. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T44DMz
v
No comments:
Post a Comment