వాస్తవానికి ‘గూఢచారి’ తరవాత అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమా మాత్రమే వస్తుందని అంతా భావించారు. కానీ, అకస్మాత్తుగా ‘ఎవరు’ అనే సినిమాను ప్రకటించి శేష్ అందరికీ షాక్ ఇచ్చారు. కేవలం చిత్రాన్ని ప్రకటించడమేకాదు.. ఈ ఆగస్టు 23న విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పేశారు.వాస్తవానికి ‘గూఢచారి’ తరవాత అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమా మాత్రమే వస్తుందని అంతా భావించారు. కానీ, అకస్మాత్తుగా ‘ఎవరు’ అనే సినిమాను ప్రకటించి శేష్ అందరికీ షాక్ ఇచ్చారు. కేవలం చిత్రాన్ని ప్రకటించడమేకాదు.. ఈ ఆగస్టు 23న విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WJ4i48
v
No comments:
Post a Comment