Sunday, 2 June 2019

‘ఎవరు’.. సీక్రెట్‌గా సినిమా తీసేసిన అడివి శేష్!

వాస్తవానికి ‘గూఢచారి’ తరవాత అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమా మాత్రమే వస్తుందని అంతా భావించారు. కానీ, అకస్మాత్తుగా ‘ఎవరు’ అనే సినిమాను ప్రకటించి శేష్ అందరికీ షాక్ ఇచ్చారు. కేవలం చిత్రాన్ని ప్రకటించడమేకాదు.. ఈ ఆగస్టు 23న విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పేశారు.వాస్తవానికి ‘గూఢచారి’ తరవాత అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమా మాత్రమే వస్తుందని అంతా భావించారు. కానీ, అకస్మాత్తుగా ‘ఎవరు’ అనే సినిమాను ప్రకటించి శేష్ అందరికీ షాక్ ఇచ్చారు. కేవలం చిత్రాన్ని ప్రకటించడమేకాదు.. ఈ ఆగస్టు 23న విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WJ4i48
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...