Friday, 5 April 2019

TDP: మోదీ, కేసీఆర్, జగన్.. మా బొచ్చు కూడా పీకలేరు: నారా రోహిత్

గుంటూరు జిల్లా నకరేకల్లు మండలం గుండ్లపల్లిలో కోడెలతో కలిసి ప్రచారం నిర్వహించిన నారా రోహిత్ ప్రధాని మోదీతో పాటు.. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత వైస్ జగన్‌‌లను గుంటనక్కలతో పోల్చుతూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా నకరేకల్లు మండలం గుండ్లపల్లిలో కోడెలతో కలిసి ప్రచారం నిర్వహించిన నారా రోహిత్ ప్రధాని మోదీతో పాటు.. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత వైస్ జగన్‌‌లను గుంటనక్కలతో పోల్చుతూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2OQYLCv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...