నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీని.. పవన్ కళ్యాణ్, నాగబాబును లక్ష్యంగా చేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీరెడ్డి, ఇప్పుడు రూటు మార్చింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీలో ఉన్న సినీ నటి మాధవీలతను లక్ష్యంగా చేసుకుంది.నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీని.. పవన్ కళ్యాణ్, నాగబాబును లక్ష్యంగా చేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీరెడ్డి, ఇప్పుడు రూటు మార్చింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీలో ఉన్న సినీ నటి మాధవీలతను లక్ష్యంగా చేసుకుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WXMrDa
v
No comments:
Post a Comment