Monday, 4 March 2019

150 డ్రోన్ కెమెరాలతో వినూత్నంగా ‘బ్రహ్మాస్త్ర’ లోగో లాంచ్‌

‘బ్రహ్మాస్త్ర’ లోగో విడుద‌ల కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగలో జరిగింది. రణ్‌బీర్ కపూర్‌, అలియా భ‌ట్‌, ద‌ర్శకుడు అయాన్ ముఖ‌ర్జీ ప్రయాగ‌కు వెళ్లారు. 150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో ‘బ్రహ్మాస్త్ర’ అనే లోగోను ఆకాశంలో ఆవిష్కరించడం విశేషం.‘బ్రహ్మాస్త్ర’ లోగో విడుద‌ల కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగలో జరిగింది. రణ్‌బీర్ కపూర్‌, అలియా భ‌ట్‌, ద‌ర్శకుడు అయాన్ ముఖ‌ర్జీ ప్రయాగ‌కు వెళ్లారు. 150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో ‘బ్రహ్మాస్త్ర’ అనే లోగోను ఆకాశంలో ఆవిష్కరించడం విశేషం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VDlqV0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...