Thursday, 14 February 2019

మీ త్యాగాలు ఊరికేపోవు.. ఉగ్రదాడిపై టాలీవుడ్ స్టార్లు

అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అల్లు శిరీష్, నిఖిల్ సిద్ధార్థ్, కోన వెంకట్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి తదితరులు ట్విట్టర్ ద్వారా జవాన్ల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ బాధను వర్ణించడానికి మాటలు సరిపోవని, వీరజవానుల త్యాగాలు ఊరికేపోవని అంటున్నారు.అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అల్లు శిరీష్, నిఖిల్ సిద్ధార్థ్, కోన వెంకట్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి తదితరులు ట్విట్టర్ ద్వారా జవాన్ల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ బాధను వర్ణించడానికి మాటలు సరిపోవని, వీరజవానుల త్యాగాలు ఊరికేపోవని అంటున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2UZYAX4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...