Wednesday, 13 February 2019

మరుపు, మరణం సహజం.. అభిమానులూ ఆగ్రహం వద్దు: యాత్ర దర్శకుడు

యాత్ర సినిమాపై టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించకపోవడం పట్ల అభిమానులు ఆగ్రహిస్తున్నారు. తమకు ఎవరి దయాదాక్షిణ్యాలు, ప్రశంసలు అక్కర్లేదని దర్శకుడు మహి రాఘవ అన్నారు. భావోద్వేగ పోస్టు చేశారు.యాత్ర సినిమాపై టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించకపోవడం పట్ల అభిమానులు ఆగ్రహిస్తున్నారు. తమకు ఎవరి దయాదాక్షిణ్యాలు, ప్రశంసలు అక్కర్లేదని దర్శకుడు మహి రాఘవ అన్నారు. భావోద్వేగ పోస్టు చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2I7PA0F
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...