తమిళనాడు ప్రభుత్వం 8 ఏళ్ల తర్వాత కళైమామణి పురస్కారాలను ప్రకటించింది. నటులు కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా తదితరులు ఈ అవార్డులను అందుకోనున్నారు. మొత్తం 210 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.తమిళనాడు ప్రభుత్వం 8 ఏళ్ల తర్వాత కళైమామణి పురస్కారాలను ప్రకటించింది. నటులు కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా తదితరులు ఈ అవార్డులను అందుకోనున్నారు. మొత్తం 210 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IEsFKr
v
No comments:
Post a Comment