Thursday, 28 February 2019

8 ఏళ్ల తర్వాత కళైమామణి అవార్డులు.. జాబితాలో కార్తీ, విజయ్ సేతుపతి

తమిళనాడు ప్రభుత్వం 8 ఏళ్ల తర్వాత కళైమామణి పురస్కారాలను ప్రకటించింది. నటులు కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా తదితరులు ఈ అవార్డులను అందుకోనున్నారు. మొత్తం 210 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.తమిళనాడు ప్రభుత్వం 8 ఏళ్ల తర్వాత కళైమామణి పురస్కారాలను ప్రకటించింది. నటులు కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా తదితరులు ఈ అవార్డులను అందుకోనున్నారు. మొత్తం 210 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IEsFKr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...