Sunday, 20 January 2019

ఎన్టీఆర్‌ను చూసి అఖిల్ నేర్చుకోవాలి: నాగార్జున

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. యూత్‌పుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. యూత్‌పుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2RWuea1
v

No comments:

Post a Comment